సెప్టెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు ప‌ద్మ అవార్డుల నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌- కేంద్ర హోంశాఖ‌

న్యూఢిల్లీ : గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా బ‌హుక‌రించే ప‌ద్మ అవార్డుల కోసం నామినేష‌న్ల‌ను సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు ఆన్ లైన్ లో…

గోల్కొండ కోట‌పై ఆగ‌స్టు 15 న ఉద‌యం 10:30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ జెండా ఎగుర‌వేస్తారు- సీఎస్ సోమేశ్ కుమార్

హైద‌రాబాద్ : ఆగ‌స్టు 15 స్వ‌తంత్ర దిత‌నోత్స‌వం సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ గోల్కొండ కోట‌పై ఉద‌యం ప‌దిన్న‌ర‌కు జెండా ఆవిష్క‌ర‌ణ చేస్తార‌ని…

శ్రావణ మాసం 2021 పండుగలు

శ్రావణ మాసం 2021 పండుగలు ఈ మాసంలో సోమవారం వ్రతం నుండి వరలక్ష్మీ వ్రతం, తులసీ దాస్ జయంతి, వినాయక చతుర్థి,…

పీఎం కిసాన్ నిధి 9వ విడ‌త డ‌బ్బుల విడుద‌ల‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం చిన్న రైతుల‌కు కిసాన్ స‌మ్మ‌న్ నిధి ( PM కిసాన్ సమ్మాన్ నిధి ) కింద…

కేసీఆర్ ఓ రాజ‌కీయ అవ‌కాశ వాది – బీజేపీ అధికార ప్ర‌తినిధి కృష్ణ‌సాగ‌ర్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాజకీయ అవకాశవాది అని బీజేపీ అధికార ప్ర‌తినిధి కృష్ణ‌సాగ‌ర్ రావు మండిప‌డ్డారు . కేసీఆర్ జనాలు పన్ను…

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు మృతి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మృతి చెందారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.…

ఆరోగ్య సమస్యలు, ఋణ బాధ ల విముక్తి కోసం ఈ రోజు ఇవి చేస్తే మంచిది

ఈ రోజు శ్రావణ మాసం ఆరంభం. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి…

ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ చైర్మ‌న్ గా ఆరిమండ వ‌ర‌ప్రసాద్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ【APTDC】 ఛైర్మన్ గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆరిమండ వరప్రసాద రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్…

టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

ర‌ఘురామ‌రాజు బ్యాంక్ మోసం కేసులో విచార‌ణ వేగం పెంచుతాం : కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామ‌న్

రఘురామ కృష్ణం రాజుకి చెందిన ఇందు భారతి థర్మల్ పవర్ లిమిటెడ్ కి సంబంధించిన 826 కోట్ల బ్యాంక్ మోసం కేస్…