టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం పై జగన్ సర్కారు పై హైకోర్టు సీరియస్, జీవో 569 రద్దు

టిటిడి పాలకమండలి సభ్యుల నియామకాన్ని ఏపి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ని హైకోర్టు…

తితిదే స‌భ్యుల నిమాకంపై కోర్టులో పిల్ దాఖ‌లు చేసిన బీజేపీ నేత భానుప్ర‌కాశ్ రెడ్డి

తిరుమ‌ల : టీటీడీ ధర్మకర్తల మండలిని 80పైగా మంది సభ్యులతో ఏర్పాటు చేసిన నియామకాన్ని, జీవో నంబర్లు 245 మరియు 569…

తిరుపతిలో భారీగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద ర్యాలీ

తిరుపతి : తిరుపతి లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ ర్యాలీ భారీగా సాగింది. క్యాబినెట్ మంత్రి హోదా వచ్చిన…

శుక్రవారం ఆగస్ట్ 13 న గరుడ పంచమి,తిరుమల లో గరుడ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుమల: ఆగస్టు 13న గరుడ పంచమి తిరుమ‌ల‌లో ఆగస్టు 13వ తేదీ శుక్ర‌వారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా…

టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

తిరుమల దర్శనం లో రోజుకు 14000 భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనం రోజుకు 14000 మంది భక్తులు వస్తున్నారు. కరోనా కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే…

తిరుమల: రేపు ఆన్‌లైన్‌లో వర్చువల్‌ సేవ టికెట్లు

వర్చువల్‌ సేవ టికెట్లను ఆగస్టు 7న ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు గల వర్చువల్‌ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది.…