శుక్రవారం ఆగస్ట్ 13 న గరుడ పంచమి,తిరుమల లో గరుడ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుమల: ఆగస్టు 13న గరుడ పంచమి తిరుమ‌ల‌లో ఆగస్టు 13వ తేదీ శుక్ర‌వారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా…

శ్రీశైలం మల్లన్న సేవలో హోంమంత్రి అమిత్ షా

కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్న స్వామి ని సేవించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక…

రేపు శ్రీశైలం కి హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం (రేపు) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి…

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

వేముల‌వాడ‌ పర్యటనలో భాగంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నాగారంలో రూ. 36 ల‌క్ష‌ల…

లోక్ సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్‌ కన్నా ముందే లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభను నిరవధికంగా వాయిదా…

హుజురాబాద్ తెరాస అభ్యర్థిగా గెల్లు

హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నిక తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ ప్రకటించింది. ఈటెల రాజేందర్ రాజీనామా…

రాజకీయ పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన 48 గంటల్లో వారి నేర చరిత్రను పబ్లిష్ చెయ్యాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఇక పై ఎలాంటి ఎన్నిక జ‌రిగిన పార్టీలు పోటీ చేసే అభ్య‌ర్ధుల ప్ర‌క‌టించిన 48 గంట‌ల‌లోపు త‌మ పార్టీల…

గణేష్‌ విగ్రహా తయారీ కేంద్రాలను సందర్శించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్

ఎల్.బి.నగర్, నాగోల్ ప్రాంతాలలోని గణేష్ విగ్రహా తయారీ కేంద్రాలను ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ సందర్శించి,…

ఉజ్వ‌ల గ్యాస్ రెండో విడ‌త ప‌థకాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ.

న్యూఢిల్లీ : దేశ ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాలైన విద్య‌, వైద్యం, ఇళ్లు, విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్, గ్యాస్, రోడ్ల వంటి క‌నీసం…

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు భారీగా ఏర్పాట్లు

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ఈ నెల 24 నుంచి చేప‌ట్ట‌బోతోన్న…