• ఓటుకు కేసీఆర్ రూ.20 వేలు ఇస్తున్నరట కదా….మీకు వచ్చినయా?( రాలేదంటూ జనం సమాధానం…). టీఆర్ఎసోళ్లు రూ.14 వేలు కటింగ్ చేసుకుని…
కరీంనగర్
టీఆర్ఎస్ పంచే డబ్బులు తీసుకున్నా కూడా ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలుస్తుంది- బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్
• ఈ రోజు వెల్లడైన సర్వేల ప్రకారం బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నడు. ఈ విషయం తెలిసి…
గ్యాదరి కిషోర్ ది సంస్కార హీనమైన భాష – బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ బిజెపి నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని…
హుజురాబాద్ లో మారిన రాజకీయ సమీకరణాలు
మారిన హుజూరాబాద్ రాజకీయ సమీకరణలుసంచలన వ్యాఖ్యలతో దూసుకుపోతున్న బండి సంజయ్ కుమార్అవినీతి, కుటుంబ పాలనను ఎండగడుతూ టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెడుతున్న…
హుజురాబాద్ లో కేసీఆర్ మొహం చెల్లకే ప్రచారం చేయడంలేదు – బండి సంజయ్
అబద్దాల్లో కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే-హుజూరాబాద్ లో ముఖం చెల్లకనే సిగ్గులేకుండా ఈసీపై కేసీఆర్ నిందలేస్తున్నరు-కోవిడ్ ఉందంటూ ఎన్నికలు వాయిదా…
లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్-బండి సంజయ్
-పెట్రోల్, డీజిల్ పై పన్ను పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటోంది టీఆర్ఎస్సే-ప్రజలపై ప్రేమ ఉంటే రూ.41 మినహాయించుకుని రూ.60 కే లీటర్…
హుజూరాబాద్ లో నవంబర్ రెండునే దీపావళి రాబోతోంది, టీఆర్ఎస్ కు బుద్ది చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు- బండి సంజయ్
హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..• రబ్బర్…
ఓడిపోతున్నామని తెలిసి టీఆర్ఎస్ అనేక కుట్రలను పన్నుతున్నారు- ఈటెల రాజేందర్
కమలాపూర్ : హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి సీఎం కేసీఆర్ అనేక కుట్రలను పన్నుతున్నారని బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ మండిపడ్డారు.…
చరిత్రను మలుపు తిప్పే ఎన్నికలు ఇవ్వి, ఈటెల రాజేందర్ ను గెలిపించండి – హుజూరాబాద్ ప్రజలకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లేఖ
హైదరాబాద్ : రాజీనామా చేసి కేసీఆర్ తో ఢీ కొడుతోన్న ఈటెల రాజేందర్ కు మరో బూస్టప్ లాంటి మద్దతు దొరికింది.…
ముగిసిన బండి సంజయ్ మొదటిదశ పాదయాత్ర- హుస్నాబాద్ లో బలప్రదర్శన
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తొలిదశ ముగిసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచి ప్రారంభం…