ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కు శుభాకాంక్షలు తెలిపిన పటేల్స్ మీడియా ఎండి కుల్లా విజయ్ కుమార్, తెరాస సీనియర్ నేత చింత స్వామి

పొలిటికల్ వాయిస్, రంగారెడ్డి: రెండో సారి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైన శంబిపూర్ రాజును కలిసి…

ప్రధానిని కలిసినవ్ సరే…..కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు చెప్పవెందుకు?-వికారాబాద్ లో బండి సంజ‌య్

పథకాలకు నిధులన్నీ కేంద్రానివే… నిధుల దారిమళ్లించి దోచుకునే నీచుడు కేసీఆర్ఊటీ చేస్తానని వికారాబాద్ ను లూటీ చేసిన బడా చోర్అధికారంలోకొస్తే వికారాబాద్…

బీజేపీని చూసి కేసీఆర్ కు వ‌ణుకు పుడుతోంది – బండి సంజ‌య్ – ముగిసిన ఏడ‌వ‌రోజు పాద‌యాత్ర

రంగారెడ్డి : బీజేపీని చూసి సీఎం కేసీఆర్ కు వ‌ణుకు పుడుతోంద‌ని బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఏడవ…

బండి సంజయ్ పాదయాత్ర కు మున్నూరుకాపు సంఘాల మద్దతు

రంగారెడ్డి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కు మున్నూరుకాపు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆరవ రోజు పాదయాత్ర…

కేసీఆర్ అవినీతిపరుడు అతనిని జైలుకు పంపించే పార్టీ చేవెళ్ల సభలో బండి సంజయ్

చేవెళ్ల బహిరంగ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….• చేవెళ్లలో ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మీకు శిరసు…

నాలుగోరోజు ప్ర‌జ‌సంగ్రామ యాత్ర – కొన్ని దృశ్యాలు

రంగారెడ్డి : ప్ర‌జాసంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరుకున్న‌ది. చార్మినార్ భాగ్య‌క్ష్మి మందిరం నుంచి ప్రారంభం అయిన యాత్ర రంగారెడ్డి జిల్లాలో…

నీ బిడ్డ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఉద్యోగమిచ్చినవ్…..నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకివ్వవు?-బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర

ఇలాంటి ఫాంహౌజ్ సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదుబండి సంజయ్ ను అభినందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రబండి సంజయ్…

సర్దార్ పటేల్ పాలన కావాలా? నిజాం పాలన కావాలా? మొయినాబాద్ స‌భ‌లో బండి సంజ‌య్

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ…..దిగిపోయే కేసీఆర్ సర్కార్ కు పథకాలెక్కువగడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేసేందుకే ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ…

అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులు జాతీయం చేస్తాం, ముగిసిన మూడవ రోజు ప్రజా సంగ్రామ యాత్ర.

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులను జాతీయం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.మూడవ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర…

రేవంత్ వ‌చ్చాక కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వ‌చ్చింది- కేసీఆర్ చేసే మోసాల‌కు పురుగుల పడి చ‌స్తాడు- మూడు చింత‌ల‌పల్లి స‌భలో పొన్నాల ల‌క్ష్మ‌య్య‌

మేడ్చ‌ల్ : కేసీఆర్ చేసే పూజ‌లు కూడా ఆయ‌న్ని కూడా కాపాడ‌లేవ‌ని పీసీసీ మాజీ అద్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య ఘాటుగా విమ‌ర్శించారు.…