రేపు శ్రీశైలం కి హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం (రేపు) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి…

పీఎం కిసాన్ నిధి 9వ విడ‌త డ‌బ్బుల విడుద‌ల‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం చిన్న రైతుల‌కు కిసాన్ స‌మ్మ‌న్ నిధి ( PM కిసాన్ సమ్మాన్ నిధి ) కింద…

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు మృతి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మృతి చెందారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.…

ఆరోగ్య సమస్యలు, ఋణ బాధ ల విముక్తి కోసం ఈ రోజు ఇవి చేస్తే మంచిది

ఈ రోజు శ్రావణ మాసం ఆరంభం. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి…

ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ చైర్మ‌న్ గా ఆరిమండ వ‌ర‌ప్రసాద్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ【APTDC】 ఛైర్మన్ గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆరిమండ వరప్రసాద రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్…

టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

ర‌ఘురామ‌రాజు బ్యాంక్ మోసం కేసులో విచార‌ణ వేగం పెంచుతాం : కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామ‌న్

రఘురామ కృష్ణం రాజుకి చెందిన ఇందు భారతి థర్మల్ పవర్ లిమిటెడ్ కి సంబంధించిన 826 కోట్ల బ్యాంక్ మోసం కేస్…

తిరుమల దర్శనం లో రోజుకు 14000 భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనం రోజుకు 14000 మంది భక్తులు వస్తున్నారు. కరోనా కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే…

తిరుమల: రేపు ఆన్‌లైన్‌లో వర్చువల్‌ సేవ టికెట్లు

వర్చువల్‌ సేవ టికెట్లను ఆగస్టు 7న ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు గల వర్చువల్‌ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది.…

అక్రమ ఆక్వా చెరువు పై చర్యలు తీసుకోండి

అక్రమ ఆక్వా చెరువు పై చర్యలు తీసుకోండి అమలాపురం జూలై 9అమలాపురం రూరల్ మండలం తాండ పల్లి పల్లి చింతలపూడి పరిధిలో…