తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలిని 80పైగా మంది సభ్యులతో ఏర్పాటు చేసిన నియామకాన్ని, జీవో నంబర్లు 245 మరియు 569…
ఆంధ్రప్రదేశ్
చిన్నారి పై అత్యాచారం, హత్య సభ్యసమాజం తలదించుకునే ఘటన- పవన్ కళ్యాణ్
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సింగరేణి కాలనీ లో అత్యాచారం, హత్య…
అధ్వాన్న రోడ్లపై జనసేన వినూత్న ప్రచారం అనూహ్య స్పందన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని అధ్వాన్నపు రోడ్లపై జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. గతుకుల, గుంతల రోడ్లపై జనసేన కార్యకర్తలు…
బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆకుల విజయ
హైదరాబాద్: బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఆకుల విజయ కు అవకాశం దక్కింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు…
డెంగ్యూ జ్వరానికి బీజేపీ నేత లోకుల గాంధీ బలి షాక్ లో ఏపీ బీజేపీ, ఏజేన్సీ ఏరియాల్లో పరిస్థితికి ఇది తార్కాణం
విశాఖ పట్నం : విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోన్న విషజ్వరాలకు బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ తుది శ్వాస…
షర్మిల పార్టీ కి ఇందిరా శోభన్ రాజీనామా
హైదరాబాద్ : తెలంగాణ లొ సీఎం కావాలని పార్టీ పెట్టిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ లో మొదట…
తిరుపతిలో భారీగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద ర్యాలీ
తిరుపతి : తిరుపతి లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ ర్యాలీ భారీగా సాగింది. క్యాబినెట్ మంత్రి హోదా వచ్చిన…
గవర్నర్ కు మాతృవియోగం – నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మాతృమూర్తి శ్రీమతి కృష్ణ కుమారి ( 77) అనారోగ్యంతో ఈరోజు ఉదయం సోమాజీగూడ…
మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఆగస్టు 15న జెండా ఆవిష్కరించనున్న పవణ్ కళ్యాణ్
అమరావతి : జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం (15 ఆగస్టు) మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో…
చార్మినార్ దగ్గర ఆగస్టు 14 న ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్
ఆజాది కా అమృత్ మహోత్సవ్-ఇండియా@75 వేడుకల్లో భాగంగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్…