ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌..ఈ సారి..

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. శుక్రవారం నాడు సాయంత్రం రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర పోరు…

నాకు ఓ జ్యోతిష్యుడు కలిసిండు.. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయ్‌ అన్నాడు..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ప్రసంగించారు.…

ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కు శుభాకాంక్షలు తెలిపిన పటేల్స్ మీడియా ఎండి కుల్లా విజయ్ కుమార్, తెరాస సీనియర్ నేత చింత స్వామి

పొలిటికల్ వాయిస్, రంగారెడ్డి: రెండో సారి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైన శంబిపూర్ రాజును కలిసి…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ..!

2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు పక్కా వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే మినిపోరులా జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ…

ఏషియాలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని శంకుస్థాపన.. మాయావతి కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు మరో దెబ్బ..?

ఏషియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జేవార్‌లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. దీనికి గురువారం నాడు…

ఆ బీజేపీ ఎంపీకి బెదిరింపు మెయిల్‌ వచ్చింది పాక్‌ నుంచేనట

ఇటీవల మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే.…

యూపీ కాంగ్రెస్‌లో టెన్షన్‌.. బీజేపీ గూటికి రెబెల్‌ ఎమ్మెల్యే

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్‌ మొదలైంది. మరికొద్ది నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు…

కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్‌షాక్‌..

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నట్లు…

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల జీవిత విశేషాలపై రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్…

దేశ ప్రజలకు మోదీ సర్కార్‌ తీపి కబురు.. ఇక మార్చి వరకు…

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాదు.. ఎంతో మంది ఉద్యోగాలను కూడా కోల్పోయి…