టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయగీతాన్ని అవమానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆమెపై పోలీసులకు…
/
గుజరాత్లో బోటు బోల్తా.. 10 మంది మత్స్యకారులు గల్లంతు
గుజరాత్లో ఓ మత్స్సకారుల బోటు బోల్తాపడటం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ సమీపంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడింది.…
భద్రతా బలగాల మరో విజయం.. టాప్ టెర్రరిస్ట్లు హతం..
కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం నాడు పుల్వామా జిల్లాలోని కస్బా యార్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ…
అక్రమంగా పనుల్లో బంగ్లాదేశీయులు.. 40 మంది అరెస్ట్..
దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దేశ సరిహద్దు గుండా అక్రమంగా చొరబడి దక్షిణాదివైపు వచ్చేసి గుట్టుచప్పుడు కాకుండా…
Respected PM..దయచేసి ఆ పనిచేయండంటూ కేజ్రీవాల్ ట్వీట్
“గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారికి అభ్యర్ధిస్తున్నాను” అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశంలో…
Alert.. చండీగఢ్లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. అంతేకాదు ఆయన ఇంట్లో..
కరోనా మహమ్మారి కాస్త అదుపులోకి వస్తుందనుకున్న వేళ.. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలకలం రేపుతోంది. ఇటీవల అక్కడి నుంచి…
ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు నియమించబడ్డాడు. జాక్ డోర్నీ సీఈవోగ వ్యవహరించేవారు. అయితే ఆయన రాజీనామా చేయడంతో..…
రైతన్నలకు షాకిచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. యాసంగిలో వరి కోనుగోలు అంశంపై మాట్లాడుతూ.. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం…
బిట్కాయిన్ కరెన్సీగా గుర్తించడంపై కేంద్రమంత్రి క్లారిటీ
బిట్కాయిన్ కరెన్సీపై గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో బిట్కాయిన్ను కరెన్సీగా…
కొత్తగూడెంలో లక్ష దీపోత్సవం.. హాజరుకానున్న స్వామి పరిపూర్ణానంద
కార్తీకమాసం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం కొత్తగూడెంలోని…