ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ చైర్మ‌న్ గా ఆరిమండ వ‌ర‌ప్రసాద్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ【APTDC】 ఛైర్మన్ గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆరిమండ వరప్రసాద రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్…

టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

ర‌ఘురామ‌రాజు బ్యాంక్ మోసం కేసులో విచార‌ణ వేగం పెంచుతాం : కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామ‌న్

రఘురామ కృష్ణం రాజుకి చెందిన ఇందు భారతి థర్మల్ పవర్ లిమిటెడ్ కి సంబంధించిన 826 కోట్ల బ్యాంక్ మోసం కేస్…

తెలంగాణకు ఎన్ని నిధులిచ్చేందుకైనా మోదీ, అమిత్ షా సిద్ధం : కేంద్ర‌మంత్రి భ‌గ‌వంత్ ఖుబా

తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భగవంత్ ఖుబా ప్రస్తావిస్తూ ఇవి నిరాధార ఆరోపణలు, తెలంగాణకు…

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మ‌రింత వేగం పెంచాలి : ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

మిర్యాల‌గూడ : వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మ‌రింత వేగంగా జ‌ర‌గాల‌ని ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అభిలషించారు. మిర్యాల‌గూడ మండ‌ల పరిష‌త్ స‌ర్వ‌స‌భ్య…

కేసీఆర్ , హ‌రీశ్ రావు ద‌మ్ముంటే నా మీద పోటీ చేయండి – ఈటెల స‌వాల్

హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ లేదా మంత్రి హ‌రీశ్ రావు ఇద్ద‌రిలో ఎవ‌రికి ద‌మ్మున్నా వ‌చ్చి హుజూరాబాద్ లో పోటీ చేసి…

ఈ నెల 24 న బండి సంజయ్ పాదయాత్ర

ఈ నెల 24 న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ‌వారి నుంచి పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న‌ట్టు బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్ వెల్ల‌డించారు.…

ఒలంపిక్స్ లో భారత్ కు స్వర్ణం

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ స్వర్ణపతకం నెగ్గింది. జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా భారత్ చరిత్ర ను తిరగరాశారు.

తిరుమల దర్శనం లో రోజుకు 14000 భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనం రోజుకు 14000 మంది భక్తులు వస్తున్నారు. కరోనా కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే…

తిరుమల: రేపు ఆన్‌లైన్‌లో వర్చువల్‌ సేవ టికెట్లు

వర్చువల్‌ సేవ టికెట్లను ఆగస్టు 7న ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు గల వర్చువల్‌ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది.…