పొలిటికల్ వాయిస్ : తమిళనాడు రాష్ట్రం సూలూరు లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ బిపిన్ రావత్…
/
మయన్మార్ మహిళ.. చైనా భర్తతో.. మణిపూర్లో ఉంటూ..
మణిపూర్, మయన్మార్ సరిహద్దులో నివసిస్తూ డ్రగ్స్ దందా స్టార్ట్ చేస్తూ పట్టుబడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి దందా కాదు.. ఏకంగా…
బీజేపీలో చేరిన అనంతరం తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు.. టార్గెట్ ఆ మూడేనట..
ప్రముఖ తెలుగు జర్నలిస్టు తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్చుగ్…
శంషాబాద్ నుంచి కువైట్కు బయలుదేరిన 44 మంది మహిళలు.. విచారిస్తే షాకింగ్ నిజాలు.. అరెస్ట్..
శంషాబాద్ నుంచి కువైట్కు బయలుదేరిన 44 మంది మహిళలను రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా నకిలీ వీసాలతో పాటుగా..…
అలర్ట్ అలర్ట్.. 90మంది విద్యార్ధులకు, 11 మంది సిబ్బందికి పాజిటివ్.. అంతేకాదు…
కరోనా భయం మళ్లీ వెంటాడుతోంది. ఇప్పటికే సెకండ్ వేవ్ వదిలిన విషాదం నుంచి బయటపడకముందే మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో…
లక్షయువగళ గీతార్చన.. రాముడు ఆచారిస్తే.. శ్రీకృష్ణుడు బోధించాడు.. శ్రీమాన్ సౌమిత్రి వేణుగోపాలచార్యులు
గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ లక్షయువగళ గీతార్చన కార్యక్రమం చేపట్టబోతుంది. డిసెంబర్ 14వ తేదీన భాగ్యనగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ బృహత్తర…
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. లో-బోపితో ఒక్కసారిగా…
అయిపాయే.. కాంగ్రెస్ పార్టీకి కష్టమే.. ఆజాద్ కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పార్టీపై సొంత పార్టీ సీనియర్ నేతలే నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది.…
మిరాజ్ ఫైటర్ జెట్ టైరు చోరీ.. కేసు నమోదు
గుర్తుతెలియని దుండగులు మిరాజ్ ఫైటర్ జెట్ టైరును దొంగతనం చేయడం యూపీలో కలకలం రేపింది. ఈ ఘటన నవంబర్ 27వ తేదీన…
కొత్తగూడెం లక్ష దీపోత్సవం విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు – రంగాకిరణ్ ( ఆర్కే)
పొలిటికల్ వాయిస్ , కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణం ప్రకాశం స్టేడియం లో నిర్వహించిన లక్షదీపోత్సవం కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన ప్రజలకు…