శ్రీ అరబిందో తన కలంతో దేశాన్ని కదిలించారు: స్వామి శితికంఠానంద హైదరాబాద్: శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యానగర్లోని…
/
దద్దరిల్లి దండకారణ్యం.. 26 మావోలు హతం.. అంతేకాదు..
దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మావోలకు భారీ షాక్ తగిలింది. మహారాష్ట్రలోని…
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జన జాగరణ ప్రజాచైతన్య పాదయాత్రలు
రాష్ట్రంలో పాదయాత్రలు, చైతన్య యాత్రలతో హడావిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో తొలిదశ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.…
TEACHERS GUIDE THE SOCIETY- EEDA FOUNDATION
Teachers take more responsibility of children’s overall development than parents: Samuel Reddy, chairman Spandana Eda International…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు
ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై బీజేపీ…
మాకో దేశం కావాలంటున్నటీఆర్ఎస్..!
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో…
మసీదులో భారీ పేలుడు.. ముగ్గురు మృతి.. 35 మందికి గాయాలు.. టార్గెట్ వారేనా..?
ఆఫ్ఘన్లో వరుస బాంబు పేలుళ్లు అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘన్పై పట్టుసాధించి.. పరిపాలిస్తున్నప్పటి నుంచి ఈ ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.…
తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు బీజేపీ ధర్నాలు
వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…
బండి సంజయ్ చేపట్టే “ప్రజా సంగ్రామ యాత్ర”పై తరుణ్చుగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల…