ఆంధ్రప్రదేశ్లో హిందువులను అణిచివేస్తే సునామీ సృష్టిస్తామన్నారు స్వామి పరిపూర్ణానంద. రాష్ట్రంలో పథకం ప్రకారమే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో…
Rajinikanth Udutha
కశ్మీర్లో మళ్లీ టెన్షన్ టెన్షన్.. పోలీస్ అధికారి, పౌరుడి కాల్చివేత
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల లోయలోని సామాన్య ప్రజానీకంపై దాడులు జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఆ దుశ్చర్యలకు పాల్పడ్డ…
వ్యాక్సిన్ తీసుకోని వారికి జనవరి 1వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ.. అంతేకాదు..
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ భయం ఆందోళన కల్గిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అవసరమున్న చోట…
కేరళలో 200 మంది బీజేపీ కార్యకర్తల హత్య..
కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం హయాంలో బీజేపీ కార్యకర్తల హత్యలు నిత్యకృత్యంగా మారాయని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ఆరోపించారు. గడిచిన…
ఒమిక్రాన్ ఎఫెక్ట్ షురూ.. ఆ రాష్ట్రంలోని 8 నగరాల్లో నైట్కర్ఫ్యూ..
కరోనా మహమ్మారి రూపాంతంరం చెందుతూ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్ను…
మేయర్ ఫిర్యాదు.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. రీజన్ ఇదే..
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్పై కేసు నమోదు చేశారు. ముంబై మేయర్ పెడ్నేకర్పై వర్లీ అగ్నిప్రమాదం ఘటనపై తనపై…
శుక్రవారం నాడు దేశరాజధానిలో బిపిన్ రావత్ అంత్యక్రియలు
హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు శుక్రవారం నాడు నిర్వహించునున్నారు.బుధవారం నాడు తమిళనాడులో…
మయన్మార్ మహిళ.. చైనా భర్తతో.. మణిపూర్లో ఉంటూ..
మణిపూర్, మయన్మార్ సరిహద్దులో నివసిస్తూ డ్రగ్స్ దందా స్టార్ట్ చేస్తూ పట్టుబడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి దందా కాదు.. ఏకంగా…
బీజేపీలో చేరిన అనంతరం తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు.. టార్గెట్ ఆ మూడేనట..
ప్రముఖ తెలుగు జర్నలిస్టు తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్చుగ్…
శంషాబాద్ నుంచి కువైట్కు బయలుదేరిన 44 మంది మహిళలు.. విచారిస్తే షాకింగ్ నిజాలు.. అరెస్ట్..
శంషాబాద్ నుంచి కువైట్కు బయలుదేరిన 44 మంది మహిళలను రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా నకిలీ వీసాలతో పాటుగా..…