కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం హయాంలో బీజేపీ కార్యకర్తల హత్యలు నిత్యకృత్యంగా మారాయని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ఆరోపించారు. గడిచిన…
తాజా వార్తలు
ఒమిక్రాన్ ఎఫెక్ట్ షురూ.. ఆ రాష్ట్రంలోని 8 నగరాల్లో నైట్కర్ఫ్యూ..
కరోనా మహమ్మారి రూపాంతంరం చెందుతూ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్ను…
మేయర్ ఫిర్యాదు.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. రీజన్ ఇదే..
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్పై కేసు నమోదు చేశారు. ముంబై మేయర్ పెడ్నేకర్పై వర్లీ అగ్నిప్రమాదం ఘటనపై తనపై…
శుక్రవారం నాడు దేశరాజధానిలో బిపిన్ రావత్ అంత్యక్రియలు
హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు శుక్రవారం నాడు నిర్వహించునున్నారు.బుధవారం నాడు తమిళనాడులో…
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం- దుర్మరణం చెందిన చీఫ్ డిఫెన్స్ అధికారి బిపిన్ రావత్
పొలిటికల్ వాయిస్ : తమిళనాడు రాష్ట్రం సూలూరు లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ బిపిన్ రావత్…
మయన్మార్ మహిళ.. చైనా భర్తతో.. మణిపూర్లో ఉంటూ..
మణిపూర్, మయన్మార్ సరిహద్దులో నివసిస్తూ డ్రగ్స్ దందా స్టార్ట్ చేస్తూ పట్టుబడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి దందా కాదు.. ఏకంగా…
శంషాబాద్ నుంచి కువైట్కు బయలుదేరిన 44 మంది మహిళలు.. విచారిస్తే షాకింగ్ నిజాలు.. అరెస్ట్..
శంషాబాద్ నుంచి కువైట్కు బయలుదేరిన 44 మంది మహిళలను రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా నకిలీ వీసాలతో పాటుగా..…
అలర్ట్ అలర్ట్.. 90మంది విద్యార్ధులకు, 11 మంది సిబ్బందికి పాజిటివ్.. అంతేకాదు…
కరోనా భయం మళ్లీ వెంటాడుతోంది. ఇప్పటికే సెకండ్ వేవ్ వదిలిన విషాదం నుంచి బయటపడకముందే మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో…
లక్షయువగళ గీతార్చన.. రాముడు ఆచారిస్తే.. శ్రీకృష్ణుడు బోధించాడు.. శ్రీమాన్ సౌమిత్రి వేణుగోపాలచార్యులు
గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ లక్షయువగళ గీతార్చన కార్యక్రమం చేపట్టబోతుంది. డిసెంబర్ 14వ తేదీన భాగ్యనగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ బృహత్తర…
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. లో-బోపితో ఒక్కసారిగా…