నాలుగోరోజు ప్ర‌జ‌సంగ్రామ యాత్ర – కొన్ని దృశ్యాలు

రంగారెడ్డి : ప్ర‌జాసంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరుకున్న‌ది. చార్మినార్ భాగ్య‌క్ష్మి మందిరం నుంచి ప్రారంభం అయిన యాత్ర రంగారెడ్డి జిల్లాలో…

అక్బరుద్దీన్ ఓవైసీ తప్పకుండా కోర్టుకు హాజరు లేదంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తాం – నాంప‌ల్లి కోర్టు

హైద‌రాబాద్ : 2012లో నిర్మల్ బహిరంగ సభలో హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మ‌జ్లిస్ ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ కోర్టుకు…

నీ బిడ్డ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఉద్యోగమిచ్చినవ్…..నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకివ్వవు?-బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర

ఇలాంటి ఫాంహౌజ్ సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదుబండి సంజయ్ ను అభినందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రబండి సంజయ్…

సర్దార్ పటేల్ పాలన కావాలా? నిజాం పాలన కావాలా? మొయినాబాద్ స‌భ‌లో బండి సంజ‌య్

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ…..దిగిపోయే కేసీఆర్ సర్కార్ కు పథకాలెక్కువగడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేసేందుకే ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ…

పాఠశాలలు తెరవడం పై వారం పాటు హైకోర్టు స్టే

హైదరాబాద్ : కరోనా తగ్గుముఖం పట్టడటంతో పాఠశాలలు సెప్టెంబరు 1 నుంచి తెరవడం పై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రత్యక్ష తరగతుల…

అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులు జాతీయం చేస్తాం, ముగిసిన మూడవ రోజు ప్రజా సంగ్రామ యాత్ర.

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులను జాతీయం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.మూడవ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర…

2023లో భాగ్యలక్ష్మి మందిరం వద్దే బీజేపీ విజయోత్సవ సభ – బండి సంజయ్

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తోన్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు 11 కిలోమీటర్ల పాటు…

మజ్లీస్-తెరాస పై విరుచుకుపడ్డ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ ఉపన్యాసం

టీఆర్ఎస్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి…

ముగిసిన తొలిరోజు ప్రజా సంగ్రామ యాత్ర పది కిలోమీటర్ల మేర యాత్ర

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు ముగిసింది. రాత్రి మెహిదీపట్నం లోని పుల్లారెడ్డి…

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరంలో ప్రత్యేక…