ముగిసిన తొలిరోజు ప్రజా సంగ్రామ యాత్ర పది కిలోమీటర్ల మేర యాత్ర

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు ముగిసింది. రాత్రి మెహిదీపట్నం లోని పుల్లారెడ్డి…

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరంలో ప్రత్యేక…

ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  ఆర్.వో.బి. ఆధ్వర్యంలో ఎం‌జి‌బి‌ఎస్ లో మూడు రోజుల పాటు ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల’ చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా…

బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆకుల విజయ

హైదరాబాద్: బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఆకుల విజయ కు అవకాశం దక్కింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు…

ఆజాదీకా అమృత్ మహోత్సవ్: రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రీడమ్ వాక్

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ…

బీజేపీ యువ‌మోర్చ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా సోలంకి శ్రీ‌నివాస్

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ యువమోర్చాజాతీయ‌ క‌మిటీలో తెలంగాణ‌కు చెందిన సోలంకి శ్రీ‌నివాస్ ను జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మించారు…

హుజూరాబాద్ కు వ‌రాల జ‌ల్లు, బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ గా వ‌కుళాభ‌రణం

హైద‌రాబాద్ : హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసింది మొద‌లు ఆ అసెంబ్లీకి వ‌రాల జ‌ల్లు క‌రుస్తూనే…

మరోసారి వాయిదా పడిన బండి సంజయ్ పాదయాత్ర – 28 న ప్రారంభించే అవకాశం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,మాజీ…

పెండింగ్ చలాన్ల పేరుతో వాహ‌నం సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు- హైకోర్టు

హైద‌రాబాద్ : పెండింగ్ చ‌లాన్లు ఉన్న వాహ‌నాలు రోడ్డు మీద‌కు రావాలంటే వాహ‌న‌దారుకు చాలా భ‌యం. పోలీసులు చెకింగ్ చేస్తున్నారంటే చాలు…

బంగారు శంఖంతో నాదం చేసి పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న బండి సంజ‌య్

హైద‌రాబాద్ : బంగారు శంఖం ఊది పాద‌యాత్ర ప్రారంభించే లాగా బండి సంజ‌య్ అభిమానులు శంఖం సిద్దం చేశారు. తెలంగాణ‌లో పార్టీ…