రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకోని వారికి బ్యాడ్‌న్యూస్‌

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను…

అఖిలేష్‌ యాదవ్‌ అనుచరుడి అక్రమ సొమ్ములు చూస్తే షాక్ తినాల్సిందే

యూపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో ఉన్నాయన్న సమయంలో సమాజ్‌ వాదీ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ అధినేత…

BJP నిరుద్యోగదీక్షలో కన్పించని రఘునందన్, రాజాసింగ్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజరు క్యాడర్‌లో అనుమానాలకు…

యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అఖిలేష్‌ సన్నిహితుడి ఇంట్లో భారీగా బయటపడ్డ కరెన్సీ కట్టలు..

యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన…

కశ్మీర్‌లో మళ్లీ టెన్షన్‌ టెన్షన్‌.. పోలీస్ అధికారి, పౌరుడి కాల్చివేత

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల లోయలోని సామాన్య ప్రజానీకంపై దాడులు జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఆ దుశ్చర్యలకు పాల్పడ్డ…

వ్యాక్సిన్ తీసుకోని వారికి జనవరి 1వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ.. అంతేకాదు..

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయం ఆందోళన కల్గిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అవసరమున్న చోట…

కేరళలో 200 మంది బీజేపీ కార్యకర్తల హత్య..

కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం హయాంలో బీజేపీ కార్యకర్తల హత్యలు నిత్యకృత్యంగా మారాయని కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఆరోపించారు. గడిచిన…

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్ షురూ.. ఆ రాష్ట్రంలోని 8 నగరాల్లో నైట్‌కర్ఫ్యూ..

కరోనా మహమ్మారి రూపాంతంరం చెందుతూ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా సౌత్‌ ఆఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పుడు భారత్‌ను…

మేయర్‌ ఫిర్యాదు.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. రీజన్‌ ఇదే..

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్‌ షెలార్‌పై కేసు నమోదు చేశారు. ముంబై మేయర్‌ పెడ్నేకర్‌పై వర్లీ అగ్నిప్రమాదం ఘటనపై తనపై…

శుక్రవారం నాడు దేశరాజధానిలో బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు

హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు శుక్రవారం నాడు నిర్వహించునున్నారు.బుధవారం నాడు తమిళనాడులో…