హుజురాబాద్ లో మారిన రాజకీయ సమీకరణాలు

మారిన హుజూరాబాద్ రాజకీయ సమీకరణలుసంచలన వ్యాఖ్యలతో దూసుకుపోతున్న బండి సంజయ్ కుమార్అవినీతి, కుటుంబ పాలనను ఎండగడుతూ టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెడుతున్న…

హుజురాబాద్ లో కేసీఆర్ మొహం చెల్లకే ప్రచారం చేయడంలేదు – బండి సంజయ్

అబద్దాల్లో కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే-హుజూరాబాద్ లో ముఖం చెల్లకనే సిగ్గులేకుండా ఈసీపై కేసీఆర్ నిందలేస్తున్నరు-కోవిడ్ ఉందంటూ ఎన్నికలు వాయిదా…

లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్-బండి సంజ‌య్

-పెట్రోల్, డీజిల్ పై పన్ను పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటోంది టీఆర్ఎస్సే-ప్రజలపై ప్రేమ ఉంటే రూ.41 మినహాయించుకుని రూ.60 కే లీటర్…

హుజూరాబాద్ లో న‌వంబ‌ర్ రెండునే దీపావ‌ళి రాబోతోంది, టీఆర్ఎస్ కు బుద్ది చెప్ప‌డానికి ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు- బండి సంజ‌య్

హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..• రబ్బర్…

కుల సంఘాలను చీల్చే కుట్ర , ఆ పార్టీలను దూరం పెట్టండి – మున్నూరుకాపు ల అలయ్ భలయ్ లో బండి సంజయ్

కుల సంఘాలను చీల్చే కుట్రఅలాంటి పార్టీలను చీల్చి చెండాడండిఏ కులంలోనైనా పేదల పక్షాన పోరాడే వారికే మనుగడ సాధ్యంఅధికార పార్టీకి అడ్డాగా…

ముగిసిన బండి సంజ‌య్ మొద‌టిద‌శ పాద‌యాత్ర‌- హుస్నాబాద్ లో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన పాద‌యాత్ర తొలిద‌శ ముగిసింది. చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి నుంచి ప్రారంభం…

బీజేపీని చూసి కేసీఆర్ కు వ‌ణుకు పుడుతోంది – బండి సంజ‌య్ – ముగిసిన ఏడ‌వ‌రోజు పాద‌యాత్ర

రంగారెడ్డి : బీజేపీని చూసి సీఎం కేసీఆర్ కు వ‌ణుకు పుడుతోంద‌ని బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఏడవ…

బండి సంజయ్ పాదయాత్ర కు మున్నూరుకాపు సంఘాల మద్దతు

రంగారెడ్డి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కు మున్నూరుకాపు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆరవ రోజు పాదయాత్ర…

కేసీఆర్ అవినీతిపరుడు అతనిని జైలుకు పంపించే పార్టీ చేవెళ్ల సభలో బండి సంజయ్

చేవెళ్ల బహిరంగ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….• చేవెళ్లలో ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మీకు శిరసు…

నాలుగోరోజు ప్ర‌జ‌సంగ్రామ యాత్ర – కొన్ని దృశ్యాలు

రంగారెడ్డి : ప్ర‌జాసంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరుకున్న‌ది. చార్మినార్ భాగ్య‌క్ష్మి మందిరం నుంచి ప్రారంభం అయిన యాత్ర రంగారెడ్డి జిల్లాలో…