టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం పై జగన్ సర్కారు పై హైకోర్టు సీరియస్, జీవో 569 రద్దు

టిటిడి పాలకమండలి సభ్యుల నియామకాన్ని ఏపి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ని హైకోర్టు…

25 రోజులు 300 కిలోమీట‌ర్లు ప్ర‌జ‌ల‌మ‌ధ్య బండి సంజ‌య్ – తెలంగాణ కాషాయ జెండా ఎగ‌ర‌డ‌మే ల‌క్ష్యం

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి మందిరం నుంచి ప్రారంభ‌మైన యాత్ర 25 రోజులు పూర్తి…

దుబ్బాక‌లో వెంట‌నే ద‌ళిత బంధు అమ‌లు చేయండి – దుబ్బాక‌లో ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా

దుబ్బాక : హుజూరాబాద్ లోనే కాదు మా దుబ్బాక‌లో కూడా ద‌ళిత‌బంధును అమ‌లు చేయండి అంటూ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి…

తితిదే స‌భ్యుల నిమాకంపై కోర్టులో పిల్ దాఖ‌లు చేసిన బీజేపీ నేత భానుప్ర‌కాశ్ రెడ్డి

తిరుమ‌ల : టీటీడీ ధర్మకర్తల మండలిని 80పైగా మంది సభ్యులతో ఏర్పాటు చేసిన నియామకాన్ని, జీవో నంబర్లు 245 మరియు 569…

బియ్యం మంత్రి సొంత జిల్లాలో రేషన్ బియ్యం స్మగ్లింగ్

కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండల కేంద్రంలో S.I ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసుబృందం తనిఖీ జరపగా, రేషన్ బియ్యం స్మలింగ్ చేస్తున్న…

ఆర్టీసీ చైర్మ‌న్ గా సీనియ‌ర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్ గా సీనియ‌ర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ను కేసీఆర్ స‌ర్కారు నియ‌మించింది. నిజామాబాద్ రూర‌ల్…

చిన్నారి అత్యాచారం,హ‌త్య కేసులో నిందితుడి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : సైదాబాద్ సింగరేణి కాల‌నీలో ఆరు సంవ‌త్స‌రాల చిన్నారిని రేప్ చేసి హ‌త్య చేసిన నిందితుడు రాజు రైలు కింద…

ట్యాంక్ బండ్ లో వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

న్యూఢిల్లీ : హుస్సేన్ సాగ‌ర్ లో గ‌ణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి సుప్రీం కోర్టు స‌మ్మ‌తి తెలిపింది. అక‌స్మాత్తుగా నిమ‌జ్జ‌నం ఆపేయడం వల్ల…

చిన్నారి పై అత్యాచారం, హత్య సభ్యసమాజం తలదించుకునే ఘటన- పవన్ కళ్యాణ్

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సింగరేణి కాలనీ లో అత్యాచారం, హత్య…

నిన్న మోడీ నేడు అమిత్ షా తో కేసీఆర్ భేటి

న్యూ ఢిల్లీ :  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఢిల్లీ లో తెరాస…