ఆ ముగ్గురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలకు షాక్‌.. త్వరలో కేసులు నమోదు..?

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన సన్‌రైజ్‌ ఓవర్‌ అయోధ్య పుస్తకం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే…

త్రిపురలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతి..!

త్రిపురలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నార్త్ త్రిపుర జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పానిసాగర్‌ సబ్‌డివిజన్‌ ప్రాంతంలో ఉన్న హంప్సపర…

పాక్‌లో హిందూ బాలుడిపై లైంగిక దాడి.. ఆపై దారుణ హత్య.. భయంగుప్పిట్లో మైనార్టీ హిందువులు..!

పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ఇప్పటి వరకు కేవలం మైనర్ యువతులు, మహిళలే లక్ష్యంగా లైంగిక దాడులు,…

ఇమ్రాన్‌ ఖాన్‌కు పెద్దన్న అంటున్నావ్‌.. మరి హఫీజ్‌ సయిద్‌, మసూద్‌ అజార్‌..?

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తనకు పెద్దన్నలాంటి వాడంటూ పంజాబ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ చేసిన వ్యాఖ్యలు దుమారం…

సభలో శపథం.. అప్పుటి వరకు సభకు రాను..

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఇక తాను తిరిగి…

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్‌.. అసలు ఏం జరిగింది..?

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సభ ప్రారంభంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని అంశాలపై చర్చిద్దామని…

రాబోయే రోజుల్లో రైతులే కావాలని కోరుతారు.. రాజాసింగ్

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై వెరైటీగా స్పందించారు. రాబోయే రోజుల్లో రైతులే వ్యవసాయ చట్టాలు…

లిక్కర్‌ వద్దు.. ఉద్యోగాలు ముద్దు అంటూ బీజేవైఎం మెరుపు ధర్నా..

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరసనలు, ధర్నాలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తు అధికార పార్టీనే కేంద్రంపై ఓ వైపు యుద్ధం చేస్తుంటే..…

కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినం.. ఇది ఆరంభం మాత్రమే..

వరి కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్‌ కేంద్రం పట్ల అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం వైఖరిపట్ల టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…

కేసీఆర్‌కు సూచనలు చేస్తూ.. ప్రశ్నల వర్షం కురిపించిన బండి సంజయ్‌..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. కేసీఆర్‌ ఇచ్చే ఉపన్యాసాలకు బీజేపీ…