సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్లో బిజీబిజీగా ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే గడపనున్నారు. పర్యటనలో భాగంగా.. ధాన్యం కొనుగోలు,…
Telangana
కేసీఆర్ మాటలను ఎలా నమ్మేది..? రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్.
కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ…
రాబోయే రోజుల్లో రైతులే కావాలని కోరుతారు.. రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై వెరైటీగా స్పందించారు. రాబోయే రోజుల్లో రైతులే వ్యవసాయ చట్టాలు…
కేసీఆర్కు సూచనలు చేస్తూ.. ప్రశ్నల వర్షం కురిపించిన బండి సంజయ్..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. కేసీఆర్ ఇచ్చే ఉపన్యాసాలకు బీజేపీ…
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.. రైతులకోసం ఎంతవరకైనా పోరడతా..
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం నాడు మిర్యాలగూడలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ…
బండి సంజయ్పై దాడి.. పోలీసు తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
సోమవారం నాడు మిర్యాలగూడలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కాన్వాయ్పై పోలీసులు ఉండగానే.. దాడి…
సిద్దిపేట జిల్లా కలెక్టర్ రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ గూటికి..?
సిద్దిపేట జిల్ల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం నుంచి మీడియా ఛానెల్స్లో.. సోషల్ మీడియాలో…
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జన జాగరణ ప్రజాచైతన్య పాదయాత్రలు
రాష్ట్రంలో పాదయాత్రలు, చైతన్య యాత్రలతో హడావిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో తొలిదశ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.…
తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు బీజేపీ ధర్నాలు
వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…
హుజురాబాద్ తీర్పుతో కేసీఆర్కు దిమ్మతిరిగింది.. ఇది ఆరంభం మాత్రమే..
హుజురాబాద్ బైపోల్ తీర్పుతో సీఎం కేసీఆర్కు దిమ్మతిరిగిందంటూ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం..…