ముగిసిన బండి సంజ‌య్ మొద‌టిద‌శ పాద‌యాత్ర‌- హుస్నాబాద్ లో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన పాద‌యాత్ర తొలిద‌శ ముగిసింది. చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి నుంచి ప్రారంభం…

బీజేపీని చూసి కేసీఆర్ కు వ‌ణుకు పుడుతోంది – బండి సంజ‌య్ – ముగిసిన ఏడ‌వ‌రోజు పాద‌యాత్ర

రంగారెడ్డి : బీజేపీని చూసి సీఎం కేసీఆర్ కు వ‌ణుకు పుడుతోంద‌ని బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఏడవ…

అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులు జాతీయం చేస్తాం, ముగిసిన మూడవ రోజు ప్రజా సంగ్రామ యాత్ర.

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులను జాతీయం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.మూడవ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర…

2023లో భాగ్యలక్ష్మి మందిరం వద్దే బీజేపీ విజయోత్సవ సభ – బండి సంజయ్

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తోన్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు 11 కిలోమీటర్ల పాటు…

మజ్లీస్-తెరాస పై విరుచుకుపడ్డ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ ఉపన్యాసం

టీఆర్ఎస్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి…

ముగిసిన తొలిరోజు ప్రజా సంగ్రామ యాత్ర పది కిలోమీటర్ల మేర యాత్ర

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు ముగిసింది. రాత్రి మెహిదీపట్నం లోని పుల్లారెడ్డి…

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరంలో ప్రత్యేక…