అలర్ట్ అలర్ట్.. 90మంది విద్యార్ధులకు, 11 మంది సిబ్బందికి పాజిటివ్‌.. అంతేకాదు…

కరోనా భయం మళ్లీ వెంటాడుతోంది. ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ వదిలిన విషాదం నుంచి బయటపడకముందే మళ్లీ టెన్షన్‌ పెడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో…

అయిపాయే.. కాంగ్రెస్ పార్టీకి కష్టమే.. ఆజాద్ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీపై సొంత పార్టీ సీనియర్ నేతలే నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది.…

మిరాజ్‌ ఫైటర్‌ జెట్‌ టైరు చోరీ.. కేసు నమోదు

గుర్తుతెలియని దుండగులు మిరాజ్‌ ఫైటర్‌ జెట్‌ టైరును దొంగతనం చేయడం యూపీలో కలకలం రేపింది. ఈ ఘటన నవంబర్‌ 27వ తేదీన…

జాతీయగీతాన్ని అవమానించిన టీఎంసీ అధినేత్రి.. బీజేపీ నేత ఫిర్యాదు..

టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయగీతాన్ని అవమానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆమెపై పోలీసులకు…

గుజరాత్‌లో బోటు బోల్తా.. 10 మంది మత్స్యకారులు గల్లంతు

గుజరాత్‌లో ఓ మత్స్సకారుల బోటు బోల్తాపడటం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని గిర్‌ సోమనాథ్‌ సమీపంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడింది.…

భద్రతా బలగాల మరో విజయం.. టాప్‌ టెర్రరిస్ట్‌లు హతం..

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం నాడు పుల్వామా జిల్లాలోని కస్బా యార్‌ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ…

అక్రమంగా పనుల్లో బంగ్లాదేశీయులు.. 40 మంది అరెస్ట్..

దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దేశ సరిహద్దు గుండా అక్రమంగా చొరబడి దక్షిణాదివైపు వచ్చేసి గుట్టుచప్పుడు కాకుండా…

Respected PM..దయచేసి ఆ పనిచేయండంటూ కేజ్రీవాల్ ట్వీట్‌

“గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారికి అభ్యర్ధిస్తున్నాను” అంటూ ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం దేశంలో…

Alert.. చండీగఢ్‌లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌.. అంతేకాదు ఆయన ఇంట్లో..

కరోనా మహమ్మారి కాస్త అదుపులోకి వస్తుందనుకున్న వేళ.. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని కలకలం రేపుతోంది. ఇటీవల అక్కడి నుంచి…

ట్విట్టర్‌ సీఈవోగా భారతీయుడు

ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ ట్విట్టర్‌ సీఈవోగా భారతీయుడు నియమించబడ్డాడు. జాక్‌ డోర్నీ సీఈవోగ వ్యవహరించేవారు. అయితే ఆయన రాజీనామా చేయడంతో..…