మసీదులో భారీ పేలుడు.. ముగ్గురు మృతి.. 35 మందికి గాయాలు.. టార్గెట్‌ వారేనా..?

ఆఫ్ఘన్‌లో వరుస బాంబు పేలుళ్లు అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘన్‌పై పట్టుసాధించి.. పరిపాలిస్తున్నప్పటి నుంచి ఈ ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.…

దళిత బంధు ఇయ్యకపోతే సీఎం వీపు విమానం మొగుతుంది – బండి సంజయ్

కేసీఆర్…..కేంద్రం లేఖ ఇచ్చినా ధాన్యం ఎందుకు కొనడం లేదు? రైతులను ఇంకా ఎందుకు మోసం చేస్తున్నవ్? ధాన్యం కొనకుండా నరుకుతా…ముక్కలు చేస్తానంటూ…

దుబ్బాక ముందు త‌ర్వాత గా తెలంగాణ రాజ‌కీయం- దుబ్బాక ఫ‌లితాల‌కు ఏడాది.

ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజ‌కీయ గ‌తిని మార్చివేసింది. స‌రిగ్గా ఏడాది క్రితం వ‌చ్చిన ఫ‌లితం అధికార పార్టీ అహాంకారాన్ని నిల‌ప‌గ‌ల‌మ‌ని…

తేరీ ఆలయంలో దీపావళి వేడుకలు.. హాజరుకానున్న పాక్‌ ప్రధాన న్యాయమూర్తి

పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలపై నిత్యం దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గతేడాది డిసెంబర్‌లో జమియాత్ ఉలేమా ఇస్లాం ఫజల్‌ అనే…

ఫేస్‌బుక్‌ “ఫేస్‌ రికగ్నైజేషన్‌” ఫీచర్‌ను ఎందుకు ఆపేస్తోంది.. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా..?

ప్రముఖ్ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఫీచర్‌ను ఆపేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది.…

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజకుమార్ గుండెపోటు తో ఆసుపత్రిలో చేరారు. వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతి లో నొప్పితో…

ముగిసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం – పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్‌లో భేటీలో ఆమోదించిన పలు అంశాలు. ►అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న…

సాయంత్రం ఐదు లోపు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్న కేంద్ర లేఖను చూపండి లేదంటే సీఎం గా రాజీనామా చెయ్యండి – బండి సంజయ్ సవాల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో వరి వేస్తే ఉరే అంటున్న సీఎం కేసీఆర్…

భయం గుప్పిట్లో బంగ్లా హిందువులు..!

హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.! మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి.…

హుజూరాబాద్ లో ఈటెల గెలిస్తేనే కేసీఆర్ గ‌డీల నుంచి బ‌య‌టికి వ‌స్తాడు, 30 న క‌మ‌లం పువ్వు కు వేసే ఓట్ల‌తో బాక్సులు బ‌ద్ద‌లు కావాలి- హుజూరాబాద్ లో బండి సంజ‌య్

• ఓటుకు కేసీఆర్ రూ.20 వేలు ఇస్తున్నరట కదా….మీకు వచ్చినయా?( రాలేదంటూ జనం సమాధానం…). టీఆర్ఎసోళ్లు రూ.14 వేలు కటింగ్ చేసుకుని…