ఒలంపిక్స్ లో భారత్ కు స్వర్ణం

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ స్వర్ణపతకం నెగ్గింది. జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా భారత్ చరిత్ర ను తిరగరాశారు.

తిరుమల దర్శనం లో రోజుకు 14000 భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనం రోజుకు 14000 మంది భక్తులు వస్తున్నారు. కరోనా కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే…

తిరుమల: రేపు ఆన్‌లైన్‌లో వర్చువల్‌ సేవ టికెట్లు

వర్చువల్‌ సేవ టికెట్లను ఆగస్టు 7న ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు గల వర్చువల్‌ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది.…

Revolt RV400 దూకుడు, మరోసారి రికార్డు అమ్మకాలు

ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారి కంపెనీ రివోల్ట్‌ మోటార్స్  ఇటీవల ఆవిష్కరించిన ఆర్‌వీ 400 ఎలక్ట్రిక్ బైక్స్‌ అమ్మకాల్లో దూసుకుపోయింది. బుకింగ్స్‌ ఓపెన్‌…

ప్రకాష్ రాజ్ టీమ్ నుండి ముగ్గురు ఔట్ ?

మా ఎన్నికల సమరంలో తెరవెనుక ఎం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. మీడియా ముందు మేమంతా ఒకటే అని చెప్పుకునే సెలబ్రెటీలు…

పార్టీ ఆవిష్కరణ సభలో భావోద్వేగానికి గురి అయిన వైఎస్ విజయమ్మ

తెలంగాణ హైదరాబాద్ పార్టీ ఆవిష్కరణ సభలో భావోద్వేగానికి గురి అయిన వైఎస్ విజయమ్మ నాయకుడు అంటే వైస్సార్ ని చూసి నేర్చుకోవాలి……

వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావం || YS Sharmila New Political Party Launch LIVE

‘ఆచార్య’ షూటింగ్ తిరిగి మొదలైంది

‘ఆచార్య’ షూటింగ్ తిరిగి మొదలైంది చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి…

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం టీ.పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య…