బీజేపీ అధికార ప్రతినిధికి షాక్‌..!

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈ ఏడాది…

ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చెత్తతో పోల్చిన సీఎం

దేశ వ్యాప్తంగా మరికొన్ని నెలల్లో మిని సంగ్రామం జరగబోతున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌, యూపీ వంటి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండగా..…

హై అలర్ట్‌.. పఠాన్‌కోట్‌ ఆర్మీ బేస్‌ క్యాంప్‌ వద్ద పేలుడు..

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వద్ద పేలుడు కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ధీర్‌పుల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. త్రివేణి గేటుకు…

ఇక స్వాధీనమే.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ విషయంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశౄరు. ఆర్టికల్ 370ని మోదీ సర్కార్‌ నిర్వీర్యం చేసిన…

ఆ ముగ్గురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలకు షాక్‌.. త్వరలో కేసులు నమోదు..?

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన సన్‌రైజ్‌ ఓవర్‌ అయోధ్య పుస్తకం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే…

త్రిపురలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతి..!

త్రిపురలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నార్త్ త్రిపుర జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పానిసాగర్‌ సబ్‌డివిజన్‌ ప్రాంతంలో ఉన్న హంప్సపర…

ఇమ్రాన్‌ ఖాన్‌కు పెద్దన్న అంటున్నావ్‌.. మరి హఫీజ్‌ సయిద్‌, మసూద్‌ అజార్‌..?

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తనకు పెద్దన్నలాంటి వాడంటూ పంజాబ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ చేసిన వ్యాఖ్యలు దుమారం…

ఇక రాజస్థాన్‌లో కూడా.. రంగంలోకి ఎంఐఎం.. రీజన్‌ ఇదే..

ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పార్టీ విస్తరణపై కన్నేశారు. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌ వరకు మాత్రమే…

కాంగ్రెస్‌ సాహసోపేత నిర్ణయం..!! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు.. స్పష్టం చేసిన ప్రియాంకా వాద్రా

రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్ర తెలిపారు.…

దద్దరిల్లి దండకారణ్యం.. 26 మావోలు హతం.. అంతేకాదు..

దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మావోలకు భారీ షాక్‌ తగిలింది. మహారాష్ట్రలోని…