బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రసంగించారు.…
Hyderabad
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ..!
2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు పక్కా వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే మినిపోరులా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్పై ఉత్కంఠ.. ప్రధాని మోదీతో భేటీ..?
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్లో బిజీబిజీగా ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే గడపనున్నారు. పర్యటనలో భాగంగా.. ధాన్యం కొనుగోలు,…
లిక్కర్ వద్దు.. ఉద్యోగాలు ముద్దు అంటూ బీజేవైఎం మెరుపు ధర్నా..
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరసనలు, ధర్నాలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తు అధికార పార్టీనే కేంద్రంపై ఓ వైపు యుద్ధం చేస్తుంటే..…
కేసీఆర్కు సూచనలు చేస్తూ.. ప్రశ్నల వర్షం కురిపించిన బండి సంజయ్..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. కేసీఆర్ ఇచ్చే ఉపన్యాసాలకు బీజేపీ…
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.. రైతులకోసం ఎంతవరకైనా పోరడతా..
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం నాడు మిర్యాలగూడలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ…
బండి సంజయ్పై దాడి.. పోలీసు తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
సోమవారం నాడు మిర్యాలగూడలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కాన్వాయ్పై పోలీసులు ఉండగానే.. దాడి…
ఇక రాజస్థాన్లో కూడా.. రంగంలోకి ఎంఐఎం.. రీజన్ ఇదే..
ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ విస్తరణపై కన్నేశారు. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే…
ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్పై దాడి..
మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్పై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల…
తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు బీజేపీ ధర్నాలు
వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…