యూపీ కాంగ్రెస్‌లో టెన్షన్‌.. బీజేపీ గూటికి రెబెల్‌ ఎమ్మెల్యే

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్‌ మొదలైంది. మరికొద్ది నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు…

దేశ ప్రజలకు మోదీ సర్కార్‌ తీపి కబురు.. ఇక మార్చి వరకు…

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాదు.. ఎంతో మంది ఉద్యోగాలను కూడా కోల్పోయి…

బీజేపీ అధికార ప్రతినిధికి షాక్‌..!

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈ ఏడాది…

రాబోయే రోజుల్లో రైతులే కావాలని కోరుతారు.. రాజాసింగ్

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై వెరైటీగా స్పందించారు. రాబోయే రోజుల్లో రైతులే వ్యవసాయ చట్టాలు…

కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినం.. ఇది ఆరంభం మాత్రమే..

వరి కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్‌ కేంద్రం పట్ల అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం వైఖరిపట్ల టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…

కేసీఆర్‌కు సూచనలు చేస్తూ.. ప్రశ్నల వర్షం కురిపించిన బండి సంజయ్‌..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. కేసీఆర్‌ ఇచ్చే ఉపన్యాసాలకు బీజేపీ…

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.. రైతులకోసం ఎంతవరకైనా పోరడతా..

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. సోమవారం నాడు మిర్యాలగూడలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ…

బండి సంజయ్‌పై దాడి.. పోలీసు తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

సోమవారం నాడు మిర్యాలగూడలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌ కాన్వాయ్‌పై పోలీసులు ఉండగానే.. దాడి…

ఉద్రిక్తత.. బండి సంజయ్‌ కాన్వాయ్‌పై దాడి..

మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల…

వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు.. ఈటల రాజేందర్‌

వడ్ల కోనుగోళ్లపై సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. సోమవారం నాడు హనుమకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…