మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. లో-బోపితో ఒక్కసారిగా…

కొత్త‌గూడెం ల‌క్ష దీపోత్సవం విజ‌య‌వంతం చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు – రంగాకిర‌ణ్ ( ఆర్కే)

పొలిటిక‌ల్ వాయిస్ , కొత్త‌గూడెం : కొత్త‌గూడెం ప‌ట్ట‌ణం ప్ర‌కాశం స్టేడియం లో నిర్వ‌హించిన ల‌క్ష‌దీపోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ఘ‌న‌విజ‌యం చేసిన ప్ర‌జ‌ల‌కు…

రైతన్నలకు షాకిచ్చిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్‌ షాకిచ్చారు. యాసంగిలో వరి కోనుగోలు అంశంపై మాట్లాడుతూ.. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం…

కొత్తగూడెంలో లక్ష దీపోత్సవం.. హాజరుకానున్న స్వామి పరిపూర్ణానంద

కార్తీకమాసం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం కొత్తగూడెంలోని…

నాకు ఓ జ్యోతిష్యుడు కలిసిండు.. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయ్‌ అన్నాడు..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ప్రసంగించారు.…

ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కు శుభాకాంక్షలు తెలిపిన పటేల్స్ మీడియా ఎండి కుల్లా విజయ్ కుమార్, తెరాస సీనియర్ నేత చింత స్వామి

పొలిటికల్ వాయిస్, రంగారెడ్డి: రెండో సారి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైన శంబిపూర్ రాజును కలిసి…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ..!

2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు పక్కా వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే మినిపోరులా జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ…

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల జీవిత విశేషాలపై రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్…

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ‌.. ప్రధాని మోదీతో భేటీ..?

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే గడపనున్నారు. పర్యటనలో భాగంగా.. ధాన్యం కొనుగోలు,…

కేసీఆర్ మాటలను ఎలా నమ్మేది..? రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్‌.

కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ…