టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…