వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు.. ఈటల రాజేందర్‌

వడ్ల కోనుగోళ్లపై సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. సోమవారం నాడు హనుమకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు బీజేపీ ధర్నాలు

వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…

నెత్తి మీద బోనం చేతిలో ప్ల‌కార్డులు మా భూములు లాక్కోవ‌ద్దంటూ ఆరెప‌ల్లి మ‌హిళ‌ల వినూత్న నిర‌స‌న‌

పోచమ్మ బోనాల జాతరలో బోనంతో పాటు ప్ల‌కార్డులతో నిరసన తెలిపిన మహిళ రైతులు.. ల్యాండ్ బ్యాంక్ కు రెండు పంటలు పండే…