ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  ఆర్.వో.బి. ఆధ్వర్యంలో ఎం‌జి‌బి‌ఎస్ లో మూడు రోజుల పాటు ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల’ చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా…